CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ మృతి

Share it:


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌ జిలానికి మంగళవారం ఉదయం హై బీపీ ఎక్కువై మెదడు నరాలు చితిలిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.హుటాహుటిన వరంగల్‌కు తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.జిలాని మృతి చాలా బాధాకరం భార్య,ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: