మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జ్ జిలానికి మంగళవారం ఉదయం హై బీపీ ఎక్కువై మెదడు నరాలు చితిలిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.హుటాహుటిన వరంగల్కు తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.జిలాని మృతి చాలా బాధాకరం భార్య,ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Post A Comment: