మాన్యం టివి/ప్రతినిధి:ములకలపల్లి:(నవంబర్09):కొత్తగూడెం ప్రజా పరిషత్ కార్యలయంలో విద్య ,వైద్య స్ధాయి కమిటీ సమావేశంలో జిల్లాపరిషత్ చైర్మన్ కోరం కనకయ్య తో ములకలపల్లి జెడ్పిటిసి సున్నం నాగమణి జడ్పీటీసీ పాల్గొన్నారు,ఈ సందర్బంగా జెడ్పిటిసి సున్నం నాగమణి చైర్మన్ కనకయ్య దృష్టిటికి పలు సమస్యలు తెలియ పరిచారు.స్కూళ్లలో కారోనా నియమాలు పాటించాలని,స్కూళ్లలో క్లినింగ్ స్టాఫ్ కు జీతాలు ఇవ్వటం లేదని,స్కూళ్లలో టీచర్స్ తో క్లినింగ్ చేయిస్తున్నారని,ప్రభుత్వ ఆశుపత్రిలాల్లో కాలీగా స్థానాలకు వెంటనే డాక్టర్లు నియమించాలని,తెలియపరచడం జరిగింది.
Post A Comment: