మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పాండురంగపురం పంచాయతీలో ఇప్పలగుంపు గ్రామానికి చెందిన ఏలిబోయిన సమ్మయ్య (55) ఇటీవల అనారోగ్యంతో మరణించగా, విషయం తెలుసుకున్న మండల వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి మృతుని దశదిన ఖర్మల నిమిత్తం 50 కేజీ ల బియ్యం సహాయం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కాయం శేఖర్,ఉపసర్పంచ్ సాంబశివరావు,వార్డు నెంబర్ ఎట్టి దశరధం,కొమరం రామకృష్ణ,సూరపల్లి వెంకటేశ్వర్లు, తోలెం శ్రీను,రవి,చెన్నకేషవ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: