CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చెయ్యాలి.

Share it:


మాన్యం మనుగడ/ప్రతినిధి: ములకలపల్లి:(నవంబర్20): టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిఆదేశాలమేరకు ములకలపల్లి మండలకాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో గుట్టగూడెం గ్రామంలో వడ్ల కళ్లాల్లో కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ సందర్బంగా ఎమ్మార్వో ఎల్ వీరభద్రం కి మేమోరాండం ఇవ్వటం జరిగింది. ఈకార్యక్రమంలో

పూసుగూడెం సర్పంచ్.విజయ ఉపసర్పంచ్ జ్యోతి,

పిఏసీఎస్ డైరెక్టర్ మాజీ సొసైటీ డైరెక్టర్.జూబ్బురి గోపాలరావు, కేశవలు,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోరంపల్లి. చెన్నారావు,

సీనియర్ కాంగ్రెస్ నాయకులు మిరియాల.వెంకటేస్,షడియం. ప్రసాద్, కొప్పుల రాంబాబు,       పాలకుర్తి.రవి,బుగ్గరాపు.సత్యనారాయణ,సున్నం.నాగేష్,తెల్లం.ముత్యాలు,సడియం. ప్రసాద్, పెండ్యాలనాగు,సడియం.కృష్ణ,కొర్రీ. శివ, సడియం.రాజేష్,కట్టం.కృష్ణయ్య,

తానం. నాగేశ్వరరావు,జూబ్బురి. వెంకటేష్,కాపా.సీతారామయ్య,

వేముల.రాంబాబు,సున్నం. తిరుపతమ్మ,సడియం.వెంకటమ్మ

రైతులు మహిళా రైతులు తదితరులు పాలొగొన్నారు.

Share it:

TS

Post A Comment: