మన్యం మనుగడ వాజేడు. నవంబర్ 1:ములుగు జిల్లా వాజేడు మండలం ప్రగళ్ల పల్లి గ్రామంలో 22 మంది కి గాస్పల్ ఫర్ ట్రైబల్ సోషల్ సర్వీస్ సొసైటీ.
స్వచ్ఛంద సేవా సంస్థ ఖమ్మం వారిచే పాస్టర్స్ కి 25 కేజీల రైస్ బ్యాగ్ తో పాటు కందిపప్పు,చక్కర, గొదుమపిండి,ఆయిల్ పాకెట్,ఉప్పు సరుకులను అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా GTSSS సంస్థ చేస్తున్న సేవలు మరవలేనివి అని కరోనా టైం లో కూడా సహాయం చేయడం ఇప్పటికీ మూడు సార్లు కూడా వారు రైస్ నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది అని ఇటువంటి సేవ కార్యక్రమాలు నిరుపేద పాస్టర్స్ కి ఎంతో అవసరమని కొనియాడారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా మణుగూరు జి టి యస్ యస్ యస్ ఇంఛార్జి ఆర్ వి. పౌల్ పాల్గొని సరుకులు అందించడం జరిగింది,ఈ కార్యక్రమం లో వాజేడు మండల ఏరియా నాయకులు పాస్టర్ ఆంద్రయ్య,మోర్రం డేవిడ్, గొంది డేవిడ్, గట్టుపల్లీ తిమోతి ,పాయం సత్యనందం,యాకూబ్,తోలెం తిమోతీ, కంతి శ్యామ్,రాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: