మన్యం టివి, దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలం లోని మంగువాయి బడవ గ్రామానికి చెందిన కల్లూరు సతీష్, స్రవంతి దంపతుల కుమార్తె ,కుమారుడు ఆదిత్య ,కుందన శ్రీ ,నిన్న కొత్తగూడెం లో జరిగిన సబ్ జూనియర్ అథ్లెటిక్స్లో లో సాయి ఆదిత్య 100 మీటర్లు 300 మీటర్లు పరుగుల పందెంలో మొదటి స్థానం సాధించి బంగారు పతకం సాధించి నేషనల్ కి ఇవ్వడం జరిగింది ,అలానే షాట్పుట్ లో కుందన శ్రీ, రెండో స్థానం సాధించి రజత పథకం సాధించి నేషనల్ సెలక్ట్ అయ్యారు ,అలానే వీరికి కోచ్ గా గిరి ప్రసాద్ ఎంతో సహకారం అందించి తీర్చిదిద్దారు. వీరికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అథ్లెటిక్స్ కార్యదర్శి కే సారంగపని, కె మహిదార్ అభినదించారు. తండ్రి అయినటువంటి కల్లూరి సతీష్ బాబు ఆనందం వ్యక్తం చేసి వీరిని తీర్చిదిద్దిన కోచ్ గిరిప్రసాద్ గారికి పిల్లను అభినందించారు. ఇద్దరూ నేషనల్ తెలపడంతో స్థానిక గ్రామస్తులు, ఉద్యోగస్తులు,తోటి పిల్లలు అభినందించారు
Navigation
Post A Comment: