మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, మద్దికొండ గ్రామంలో సర్పంచ్ తాటి భవానితో కలిసి నూతనంగా ఏర్పాటు చేసినా ప్రథమ చికిత్స కేంద్రాన్ని ప్రారంబించినా అశ్వారావుపేట టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ. ఈ కార్యక్రమంలో సాయి, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: