మన్యం టీవీ ఏటూరు నాగారం
ఈరోజు మధ్యాహ్నం స్థానిక సంస్థలకు సంబంధించిన
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన కారణంగా ఎన్నికల నిబంధనలకు లోబడి ఈనెల 10 వతేది ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన,ఇదే నేల 29 వ తేదీన వరంగల్ విజయ గర్జన సభను రద్దు అయిందని ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్,ములుగు టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కుసుమ జగదీష్ తెలిపారు.
తదుపరి తేదీలను స్వయానా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు,ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేస్తారు.
మళ్ళీ తేదీలు ప్రకటన అనంతరం గులాబి శ్రేణులకు సమాచారం అందిస్తాం అని జడ్పీ చైర్మన్ తెలిపారు.
Post A Comment: