మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి ఆదివాసీ సంక్షేమ పరిషత్ మరియ ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్ జిల్లా కమిటీ వారు 1/70 యాక్ట్ కి విరుద్ధం గా ఇల్లందు మండల లో సుదిమల్ల, సుభాష్ నగర్, రోంపేడు పంచాయతీ లో అక్రమ నిర్మాణాల పైన చర్యలు తీసుకోవాలలి అని జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి లేఖ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి పూనెం సురేష్, జిల్లా కార్యదర్శి సనప గోవర్ధన్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఇల్లందు మండల అధ్యక్షుడు చింత ఉపేందర్, ప్రధాన కార్యదర్శి కిన్నెర కిషోర్, కల్తీ రవిందర్, ఊకె చైతన్య, ఉండం సుధాకర్ బండ్ల కృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: