68వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భముగా నవంబర్ 17వ తారీఖు బుధవారం నాడు మణుగూరు ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం నందు ఉదయం 10.30 నిమిషములకు సంఘ సభ్యులకు మరియు రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయటం జరిగింది అని సంఘం అధ్యక్షులు కుర్రి. నాగేశ్వరరావు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మరియు జిల్లా సహకార అధికారి కొత్తగూడెం హాజరు అవుతారు అని తెలిపారు.కావునా సంఘ సభ్యులు మరియు రైతులు సకాలంలో అధిక సంఖ్యలో హాజరుకావాలని సంఘ అధ్యక్షులు కుర్రి.నాగేశ్వర రావు కోరారు.
Navigation
Post A Comment: