మన్యం మనుగడ, పినపాక:
జి టి ఎస్ ఎస్ ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఖమ్మం, పినపాక మండలం తోగ్గూడెం గ్రామం లో గల
జి టి ఎస్ ఎస్ ఎస్ .చైల్డ్ కేర్ సెంటర్ నందు
నందు 90 మంది. నిరుపేద పిల్లలకు ఒక్కొక్కరికి స్కూల్ బాగ్స్, నోట్ పుస్తకాలు, మాస్కులు,10 kg ల బియ్యం మంచినూనే, పప్పు, తదితర నిత్యవసర సరుకులు గ్రామ పంచాయతీ సర్పంచ్ కల్తీ శ్రీలత చేతులమీదుగా పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కరోనా వల్ల కుటుంబాలు ఉపాధి కోల్పోయిన ఈ సమయంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న జి టి ఎస్ ఎస్ ఎస్ సంస్థ వారిని కొనియాడారు
ఈ కార్యక్రమంలో చైల్డ్ కేర్ సెంటర్ ఇంచార్జ్
మైపా.యోసేపు , మురళి కృష్ణ రెడ్డి
అశోక్ కుమార్ , సైదులు, అధ్యాపకురాలు రమాదేవి రాంబాబు, కళావతి, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: