ఛత్తీస్-ఘడ్;
బీజాపూర్ జిల్లా,తెలంగాణ సరిహద్దులో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు
ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు ఎస్పీ గౌస్ సలాం ధృవీకరించారు.
ఘటనా స్థలం నుంచి ఎస్ఎల్ఆర్, ఎకె47 రైఫిల్లు లభ్యమయ్యాయి...
బీజాపూర్ జిల్లా తర్లగూడ,తెలంగాణ ములుగు జిల్లా వాజేడు మండలం సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఘటనా స్థలానికి పోలీసు బలగాలు వెళ్తున్నారని సమాచారం.
Post A Comment: