మన్యం టీవి, బయ్యారం:
శాసనసభలో ఎంపీ మాలోత్ కవిత మరియు మహబూబాబాద్ జడ్పీ చైర్మన్ బిందు ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు సంతోష్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది కలిసిన వారిలో గార్ల బయ్యారం పిఎసిఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి,పరకాల శ్రీనివాస్ రెడ్డి,కె ఎస్ ఎన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Post A Comment: