CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టించుటకు భూమి పూజ నిర్వహణ -కార్యక్రమంలో పాల్గొన్న ముక్య అతిథి జారే.

Share it:

 


 మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, తిరుమల కుంట గ్రామం లో దళిత సంక్షేమ సంఘం మరియు అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని నూతనంగా ఏర్పాటు చేయుటకు, భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొని అశ్వారావుపేట టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ కొబ్బరి కాయ కొట్టి భూమి పూజ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ సేవా యోజన నాయకులు,

డి.యస్.యస్. రాష్ట్ర అధ్యక్షులు మామిడి కృష్ణ, డి ఎస్ఎస్ రాష్ట్ర అడ్వకేట్ గద్దల అప్పారావు, డిఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు గొల్లమందల పెంటయ్య, ప్రధాన కార్యదర్శి కోరలిక పోకు ధర్మరాజు, జిల్లా ఉపాధ్యక్షులు కులిక పోగు ప్రభుదేవ్వ్, డిఎస్ఎస్ దమ్మపేట మండల్ ప్రెసిడెంట్ శ్రీను, జాతీయ ప్రధాన కార్యదర్శి తగరం రాంబాబు, సిద్దెల రాము,ప్రజా ప్రతినిధులు

 స్థానిక ఎంపీటీసీ నారం నాగలక్ష్మి, స్థానిక సర్పంచ్ సున్నం సరస్వతి, ఉప సర్పంచ్ జుజ్జూరి రాంబాబు, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు బొల్లి కొండ చెన్నారావు, తెరాస మండల కార్యదర్శి వెంకన్న బాబు, మాజీ సర్పంచ్ సున్నం రామ లక్ష్మయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దుర్గారావు గారు, విద్యార్థి విభాగం అధ్యక్షులు పల్లెల తరుణ్ తేజ గారు, ఎస్టీసెల్ మండల నాయకులు మొడియం జగన్నాధం గారు, టీఆర్ఎస్ నాయకులు జుజ్జూరి ప్రసాద్, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు మోదుంపురపు నాగ కిషోర్, కందుకూరి శ్రీనివాస రావు, గిరిబాబు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దుర్గారావు మరియు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: