CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మాదారం గ్రామంలో ఇందిరాగాంధీ వర్ధంతికి నివాలు అర్పించిన జెడ్పిటిసి నాగమణి

Share it:

 



మాన్యం మనుగడ/ప్రతినిధి:ములకలపల్లి:(ఆక్టోబర్31):మాదారం గ్రామం లో జడ్పీటీసీ సున్నం నాగమణి ఇంటి వద్ద మండల మహిళా కాంగ్రేస్ నాయకురాలు బూరుగుపల్లి పద్మశ్రీ అధ్యక్షతన,ముఖ్యఅతిధి టిపిసిసి మెంబర్  ములకలపల్లి జెడ్పిటిసి సున్నం నాగమణి ఆద్వర్యం లో భారతదేశ తొలి మహిళా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి ని ఘనంగా జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో బూరుగుపల్లి పద్మశ్రీ,గుర్రం జయసుధ,తేజవత్ మంజుల,పాలకుర్తి రత్నబుషణం,పుష్పాల హనుమంతు,కణితి సత్యనారాయణ,మిరియాల వెంకటేశ్వరరావు,సడియం ప్రసాద్,ఉకే అశోక్,సున్నం సురేష్ తదితరులు పాలుగున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: