CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అటవి క్షేత్ర అధికారి కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు

Share it:



మన్యం మనుగడ, పినపాక:


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని ఏడూళ్ల బయ్యారం లో గల అటవి క్షేత్ర అధికారి కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను జరుపుకున్నారు. అటవి క్షేత్ర అధికారి తేజస్వి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేటి తరానికి మహాత్మా గాంధీ స్ఫూర్తి అని ఓపిక, సహనం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని, దానికి ఉదాహరణ భారతం దేశం పొందిన స్వాతంత్రం అని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ అరుణ, ఫారెస్ట్ సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు, స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది

Share it:

TELANGANA

Post A Comment: