మాన్యం టివి:ములకలపల్లి మండలం: మండలం లో సైరన్ మ్రోగింది నిరుద్యోగం పెరిగింది,ఉద్యోగం ఎక్కడ, నిరుద్యోగ భృతి ఎక్కడ ,ఏ ఉద్యొగా నోటిఫికేషన్ తెరవని ప్రభుత్వం పై విద్యార్థి సంఘాల నాయకులు,కార్యకర్తలు గొంతు విప్పగా వారిని అరెస్ట్ చెయ్యడం జరిగింది.గాంధీ జయంతి నాడు సైరన్ నిరుద్యోగంపై,టి పి సి సి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తలపెట్టిన కార్యక్రమం లో మండల ఒ బి సి.ప్రెసిడెంట్ పుష్పలా హనుమంత్ ,విద్యార్థి సంఘం నాయకులు సున్నం సురేష్, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు,షేక్ ముబారక్ బాబా,బానోత్ విష్ణు, భగవాన్,వెంపులా వెంకన్న,వెంకట క్రిష్ణ పలువురిని అరెస్ట్ చెయ్యడం జరిగింది.
Post A Comment: