మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని ఉప్మాక పంచాయితీ చెందిన సీనియర్ రాజకీయ నాయకులు కొండేరు లక్ష్మయ్య (65) అనారోగ్యంతో మృతి చెందడంతో పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డిలు కొండేరు లక్ష్మయ్య కుటుంబాన్ని పరామర్శించారు. కొండేరు లక్ష్మయ్య మృతదేహానికి మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Post A Comment: