CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విప్ రేగా కాంతారావు ను మర్యాదపూర్వకంగా కలిసిన టిఆర్ఎస్ పార్టీ మణుగూరు మండల,పట్టణ నూతన అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు

Share it:

 



మన్యం టీవీ హైదరాబాద్:

హైదరాబాద్ లోని వెంకటాద్రి టౌన్షిప్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ను వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి  పుష్ప గుచ్చం అందజేసిన టిఆర్ఎస్ పార్టీ మణుగూరు నూతన మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు,ప్రధాన కార్యదర్శులు బొలిశెట్టి నవీన్, రామిడి రామిరెడ్డి.ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు అప్పగించిన  ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే  రేగా కాంతారావుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మణుగూరు మండలం జడ్పిటిసి పోశం. నరసింహారావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, సమితి సింగారం ఉపసర్పంచ్ పుచ్చకాయల శంకర్,టిఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకట్ రెడ్డి, శివాలయం ఆలయ కమిటీ నెంబర్ మల్లిడి భాస్కర్  తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: