మన్యం వెబ్ డెస్క్:
. గత కొన్ని రోజులుగా మక్తల్ గీత పారిశ్రామిక సహకార సంఘం లో పేద గీత కార్మికులకు, గౌడ కులస్తులకు అందరికీ సభ్యత్వం కల్పించాలని గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షలకు మద్దతుగా రేపు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు అమర వేణి నర్సాగౌడ్, జాతీయ సెక్రెటరీ జనరల్ రాగుల సిద్ది రాములు గౌడ్, జాతీయ ఉపాధ్యక్షులు ముత్యం నర్సింలు గౌడ్, జాతీయ అధికార ప్రతినిధి బాలసాని సురేష్ బాబు, తెలంగాణ గౌడ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాగుల కిరణ్ కుమార్ గౌడ్, మోకుదెబ్బ రాష్ట్ర నాయకులు కదిరే ఆంజనేయులు గౌడ్, అనంతటి రమేశ్ గౌడ్, తెలంగాణ గౌడ మహిళ సంఘం రాష్ట్ర నాయకులు మదగొని పద్మ బాలరాజు గౌడ్, పన్యాల మమత గౌడ్, మక్తాల శైలజ గౌడ్ తదితరులు పాల్గొంటారు.
Post A Comment: