పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని జానంపేట గ్రామంలో అక్టోబర్ 24 వ తారీఖున కొమరం భీం విగ్రహ ఆవిష్కరణ పురస్కరించుకుని పినపాక మండల ఆదివాసి ఐక్యవేదిక అధ్యక్షుడు తోలెం శ్రీనివాస్ ఆధ్వర్యంలో, తెలంగాణ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ను ఆహ్వానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అమరారం ఎంపిటిసి కాయం శేఖర్, జానంపేట ఎంపీటీసీ పోలిశెట్టి హరీష్, జానంపేట సర్పంచ్ బాడిస మహేష్, భూపాలపట్నం సర్పంచ్
కొర్సా కృష్ణంరాజు, ఆదివాసి వేదిక కన్వీనర్ అశోక్, తదితరులు పాల్గొనడం జరిగింది.
Post A Comment: