మన్యం టివి ,దుమ్ముగూడెం:
దుమ్ముగూడెం మండలం లోని ఆంధ్ర కేసరి నగర్ లో నూతనంగా నిర్మించిన పెట్రోల్ బంక్ ను ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంటు సభ్యులు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి , భద్రాచలం నియోజకవర్గం ఇంచార్జ్ డా. తెల్లం. వెంకట్రావు తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మండల తెరాస పార్టీ నాయకులు పొంగులేటి. శ్రీనివాస్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలసినారు. కలిసిన వారిలో మండల అధ్యక్షులు అన్నే. సత్యనారాయణ మూర్తి, జడ్పీటీసీ తెల్లం సీతమ్మ , ఎంపీపీ రేసు. లక్ష్మి, మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి &సోషల్ మీడియా కార్యదర్శి తోట. రమేష్, ఉప అధ్యక్షులు కామేష్,ఎంపీటీసీ రామారావు, సెల్ మండల అధ్యక్షులు శ్రీకాంత్, బీసీ సెల్ అధ్యక్షులు రాంజిత్, యాత్ అధ్యక్షులు లంక. శివ, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్, ఆదినారాయణ, శేఖర్, జయసింహా, తెరాస పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: