అశ్వాపురం : గౌతమి నగర్ కు చెందిన గొండ్రు విజయలక్ష్మి జన్మదినం సందర్బంగా మండలం లోని సీతారాంపురం లో గల మనవియా వృద్ధాశ్రమం లోని వృద్దులకు పాలు పండ్లు భోజనాలు ఏర్పాటు చేసి ఆశ్రమం నిర్వహణ కు 2500రూపాయలు విరాళం అందచేశారు హెవీ వాటర్ ప్లాంట్ ఏఐటీయూసీ నాయకుడు జక్కుల రాంచందర్ దసరా పండుగ ను పురస్కరించుకొని ఆశ్రమం లోని వృద్దులకు పాలు పండ్లు భోజనాలు ఏర్పాటు చేసి 2500రూపాయలు విరాళం అందచేశారు ఈ కార్యక్రమం లో విజయలక్ష్మి కుటుంబ సభ్యులు రాంచందర్ కుటుంబ సభ్యులు ఆశ్రమం నిర్వాహకులు కమటం వెంకటేశ్వరరావు అస శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: