మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మునిసిపల్ ఛైర్పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ లు శ్రీ సమ్మక్క సారలమ్మ లను ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.పసుపు,కుంకుమ,సారె,బెల్లం,ఎటలు సమర్పించి మొక్కలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో గౌరీ శంకర్, లీల,రేణుక,నందిని,సీతక్క యువసేన మండల అధ్యక్షులు చేర్ప రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: