CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా వల్ల ఇటీవల మృతి చెందిన కారం పుష్ప కుటుంబానికి రెండు లక్షల బీమా చెల్లింపు..........

Share it:

 


చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: మండలంలో కరోనా వల్ల ఇటీవల మృతి చెందిన కారం పుష్ప గ్రామీణ వికాస్ బ్యాంకు ద్వారా ఆమె ఖాతాలో 330 రూపాయలు ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా చేయించుకుంది. ఆ కుటుంబానికి భీమా రెండు లక్షల రూపాయలు బ్యాంకు మిత్ర పజిల్ భాక్స్ ఆధ్వర్యంలో గ్రామీణ వికాస్ బ్యాంకు మేనేజర్ గారు అందించారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ.... గ్రామీణ వికాస్ బ్యాంకు ఖాతాదారులకు ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా చేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలోగ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్ సునీల్ కుమార్, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: