మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కోట మైసమ్మ అమ్మవారి దేవస్థానంలో విశేష పూజా కార్యక్రమాలు, జాతర నిర్వహించ ఉన్నందున ఇల్లందు ఎమ్మెల్యే పాల్గొనాల్సిందిగా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ఆహ్వాన పత్రిక అందజేసిన శ్రీ కోట మైసమ్మ దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పట్టాభి రామారావు సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి గ్రామం లో కొలువై ఉన్న కోట మైసమ్మ అమ్మవారి దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ జాతర మహోత్సవం కార్యక్రమానికి ఇల్లందు నియోజక వర్గ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ ఆలయ కమిటీ తరఫున ఆహ్వాన పత్రిక అందజేసి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు గిన్నారపు రవి, రాజేష్, సంద ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: