CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

Share it:

 



దసరా పండుగను పురస్కరించుకొని మండలంలో ని కరకగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభం అయ్యాయి. ఈ పోటీలను ఏడేళ్ల బయ్యారం Ci దోమన రమేష్,కరకగూడెం SI గడ్డం ప్రవీణ్ కుమార్, ప్రారంభించారు.మాట్లాడుతూ క్రీడలు వల్ల జర్నలిస్టులకు అధికారులకు మంచి పరిచయాలు ఏర్పడతాయని అన్నారు.అలాగే క్రీడలు శరీర ధారుఢ్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఈ మండలంలో తొలిసారిగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం చాలా సంతోషకరమైన అన్నారు. ఈ కార్యక్రమంలో బయ్యారం ఎస్ఐ TV సూరి, ట్రైనింగ్ ఎస్ఐ గణేష్, సతీష్ మణుగూరు ఎస్ఐ నరేష్, ZPTC కొమరం కాంతారావు, MPP రేగా కాళికా, స్థానిక సర్పంచ్ సూర్యనారాయణ, న్యాయ విద్యార్థి సుధారు రావ్,టీచర్ హనుమంతరావు, నాగేశ్వరరావు, ప్రెస్ క్లబ్ సభ్యులు పోలీస్ సిబ్బంది సర్పంచ్ ఇబ్బంది, మండల ప్రతి ఒక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: