ఆళ్ల పల్లి ఎస్ ఐ సంతోష్
గుండాల ఆళ్లపల్లి అక్టోబర్ 5 (మన్యం మనుగడ) యువకులు క్రీడల్లో రాణించాలని ఆళ్లపల్లి ఎస్ ఐ సంతోష్ అన్నారు. మండలం పరిధిలోని రామంజి గూడెం యువకులకు ఆయన వాలీబాల్ ను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడు యువకులు చదువుతోపాటు క్రీడల్లో సైతం రాణించాలని ఆయన కోరారు. యువత చెడు అలవాట్లకు బానిసలు కావద్దని ఆయన సూచించారు. భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు ఉన్న ఊరుకు పేరు ప్రఖ్యాతలు తీసుకు రావాలని కోరారు
Post A Comment: