CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు మహాజన సోషలిస్టు పార్టీ యం ఎస్ పి చైతన్య యాత్ర

Share it:

 



మన్యం టీవీ మంగపేట.


 మహాజన సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపకులు మందకృష్ణ ఆదేశాల మేరకు 

ములుగు జిల్లా సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశమునకు మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు 

 తీగల ప్రదీప్ గౌడ్ హాజరై మాట్లాడుతూ *02.నవంబర్ 2021 ములుగు జిల్లా కేంద్రం లో (యం ఎస్ పి )మహాజన సోషలిస్టు పార్టీ రాజ్యాధికార మహాసభ* ను వేలాది మహాజనులతో జయప్రదం చేయాలని ములుగు జిల్లా ప్రజలకు పిలుపు నిచ్చారు. రాష్ట్ర జిల్లా నాయకులను మండలాలకు ఇంచార్జిలుగా నియమించారు.

1.ములుగు 2,వెంకటాపురం (రామప్ప)

 జన్ను రవి మాదిగ, కడపాక శ్యామ్ మాదిగ 

3.గోవిందరావుపేట 4.తాడ్వాయి

 నెమలి నర్సయ్యమాదిగ, మడికొండ రమేష్ మాదిగ 

5.వెంకటాపురం ( నుగురు )

 గుగ్గిళ్ల నరేందర్ మాదిగ 6. ఏటూరునాగారం వావిలాల స్వామిమాదిగ

7.వాజేడు చెన్నం స్వామి మాదిగ

లేగల ప్రవీణ్ మాదిగ 

8.మంగపేట గుగ్గిళ్ల సురేష్ మాదిగ లంజపెళ్లి పెద్ద శ్రీనుమాదిగ

9.కన్నాయిగూడెం వాసంపల్లి నర్సింగరావు మాదిగ పరికి మహేష్ మాదిగలను కో ఆర్డినేటర్,లుగా మండల ఇంచార్జ్లుగా నియమించినారు.

Share it:

Post A Comment: