CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెరాస పార్టీలో చేరిన గొంపల్లి సర్పంచ్, ఉప సర్పంచ్ చర్ల

Share it:

 



మన్యం టీవీ చర్ల:


ఈ రోజు తెరాస రాష్ట్ర కార్యదర్శి మరియు నియోజకవర్గ ఇంచార్జి తెల్లం వెంకట్రావు చర్ల మండల పర్యటనలో పర్ణశాల రాళ్లగూడెంలో కార్యకర్తలతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను అమలును తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గొంపల్లి గ్రామ సర్పంచ్ యశోద ,గొంపల్లి ఉప సర్పంచ్ రాట్నాల శ్రీరామ్మూర్తి ,గొంపల్లి వార్డు నెంబర్ పున్నం శ్రీనివాస రావు టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి చర్ల మండల తెరాస అధ్యక్షులు సోయం రాజారావు, ప్రధానకార్యదర్శి నక్కిన బోయిన శ్రీనివాస్ యాదవ్ , చర్ల సర్పంచ్ కాపుల కృష్ణార్జున రావు ,సొసైటీ డైరెక్టర్ ముమ్మినేని అరవింద్ , ఎంపీటీసీ మిడియం శోభారాణి, కేశవాపురం సర్పంచ్ కోరం నాగేంద్ర , కేశవాపురం ఉప సర్పంచ్ గోసుల మురళి, య.సి సెల్ అధ్యక్షులు తోటమల్ల వరప్రసాద్,య.టి సెల్ అధ్యక్షులు కాపుల నాగరాజు, సీనియర్ నాయకులు సయ్యద్ అజిజ్ , దొడ్డి సూరిబాబు , కొట్టేరు శ్రీనివాసరెడ్డి , లంక రాజు బ్రహ్మానంద రెడ్డి, తడికల లాలయ్య,ఇర్పా వసంత్, మండల యూత్ అధ్యక్షులు కాకి అనిల్ గారు, , గొంపల్లి గ్రామం నుండి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తోటమల్ల రవికుమార్,మేడబత్తిని గోవర్ధన్,తోటమల్ల సందీప్, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: