CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుని మర్యాద పూర్వకంగా కలిసిన మండల నాయకుడు...

Share it:

 




మన్యం టివి, దుమ్ముగూడెం: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కిన నరసింహులు తో మండల అధ్యక్షులు కొమరం దామోదరరావు ఎన్టీఆర్ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు ఆయన నియోజకవర్గ లోని పార్టీ పరిస్థితులు వివరాలను వినతి పత్రం అందజేశారు నరసింహులు మాట్లాడుతూ నియోజకవర్గంలోని పార్టీ బలోపేతానికి చేయాల్సిన సహకారం అందిస్తానని చెప్పారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ సభ్యులు యానాం ఆనంతరెడ్డి పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: