CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జడ్పీ చైర్మన్ కనకయ్య

Share it:

 



 గుండాల అక్టోబర్ 28 (మన్యం మనుగడ) వైద్యుల నిర్లక్ష్యానికి  మర్కోడు గ్రామానికి చెందిన తాళ్లపల్లి భాగ్యలక్ష్మి భౌతిక దేహానికి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య నివాళులు అర్పించారు. అనంతరం భాగ్యలక్ష్మి భర్త సంతోష్  తో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చి సానుభూతిని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ జిల్లా నాయకులు ఆదాం తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: