CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పెద్దమ్మ గుడిలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల ప్రారంభోత్సవం - ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎం. ఎల్. ఏ వనమా దంపతులు

Share it:

 


మన్యం టీవి, పాల్వంచ:

పాల్వంచ మండల పరిధిలోని కేశవాపురం - జగన్నాధపురం లో వెలసియున్న కనకదుర్గ దేవస్థానం(పెద్దమ్మ గుడి) లో శ్రీ దేవి నవరాత్రి మహోత్సవముల ను కొత్తగూడెం నియోజకవర్గం శాసన సభ్యులు వనమా వెంకటేశ్వరరావు ప్రారంభించారు. దేవస్థానం వారు వనమా దంపతులకు సంప్రదాయబద్దంగా పూర్ణ కుంభంతో, మంగళ వాయిద్యములతో ఘన స్వాగతం పలికారు. 


ఈ కార్యక్రమంలో రాష్ట్ర TRS నాయకులు వనమా రాఘవేంద్ర రావు, DCMS వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు,కొత్తగూడెం సొసైటీ అధ్యక్షులు మండే వీరహనుమంత రావు, రైతు సమన్వయ సమితి కన్వీనర్ కిలారు నాగేశ్వరరావు, పాల్వంచ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్, పాల్వంచ TRS పట్టణ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, సర్పంచ్ బానోత్ అనిత,TRS మండల అధ్యక్షులు మల్లెల శ్రీరామ్మూర్తి, పూసల విశ్వనాధం,TRS నాయకులు మహిపతి రామలింగం, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, SVRK ఆచార్యులు, TRS యువజన అధ్యక్షుడు బేతంశెట్టి విజయ్,చింతా నాగరాజు,గంధం వెంగలరావు, ఆడెపు చిన్న వెంకట్ రామయ్య, బండి చిన్న వెంకటేశ్వర్లు, సందుపట్ల శ్రీనివాసరెడ్డి,మాలోత్ సువాలి,కాటారపు లక్ష్మి నారాయణ, కిలారు నాగమల్లేశ్వరరావు, నందా నాయక్, కందుకూరి రాము, సాదాం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: