CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విష జ్వరాలతో ప్రాణాపాయ స్థితిలో గ్రామ ప్రజలు......పట్టించుకోని వైద్య సిబ్బంది, రెవెన్యూ యంత్రాంగం.

Share it:


మన్యం మనుగడ వాజేడు.            

 ములుగు జిల్లా వాజేడు మండలం ఎడ్జర్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలో బొమ్మనపల్లి.అనే కుగ్రామంలో  60 కుటుంబాలు నివాసం ఉంటున్నారు ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం అంతగా లేకపోవడంతో గ్రామ ప్రజలు అత్యవసర ఈ పరిస్థితులలో ప్రాణాలు అరచేతిలో పట్టుకొని జీవిస్తున్నారూ. ఈ గ్రామానికి ఇప్పుడు విష జ్వరాల బారినపడి మంచాలకు పరిమితమవుతున్న పట్టించుకునే నాధుడే లేడు వైద్య సిబ్బంది లెక్కల కే పరిమితం అవుతుంది ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు గ్రామపంచాయతీ సెక్రెటరీ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఎంత చులకన భావం ఎందుకు గ్రామంలో  ప్రజల ఆరోగ్యంపై కనీసం బ్లీచింగ్ పౌడర్, పిచికారి చేయడం, డ్రైనేజీలను శుభ్రపరచడం వంటి పనులను నిర్లక్ష్యం చేయడంవల్ల అనారోగ్య బారిన పడుతున్నారని గ్రామ ప్రజలు తెలియజేశారు . 

Share it:

TELANGANA

Post A Comment: