CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వంద శాతానికి చేరువలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం

Share it:


మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి:: మండలంలోని రాజపురం, మర్రిగూడెం, పెంట్లం, పలు గ్రామాలను వైద్య బృందం వారు విస్తృతంగా సందర్శించి, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 100% కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకునే దిశలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వైద్యురాలు ప్రియాంక, డిపిఎంఓ వెంకటేశ్వరరావు, హెచ్ఈఓ- పి కృష్ణయ్య, హెచ్వీ శారారాణి, ఏఎన్ఎం పొన్నారి, పుష్ప రాజ్యం, వాణి, పలు గ్రామాల్లోని ఆరోగ్య ఉప కేంద్రాల ఆశాలు ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: