మన్యం టీవీ కరకగూడెం: దసరా పండుగ సందర్భంగా మండల పరిధిలోని వీరపూరం గ్రామానికి చెంది వజ్జ సాంబశివరావు యొక్క డిజిటల్ సేవా కేంద్రాన్ని కరకగూడెం గ్రామంలోని ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ సుదూర ప్రాంతాల ప్రజలకు,రైతులకు,విద్యార్థులకు, మెరుగైన సేవలు అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: