గుండాల అక్టోబర్ 20 (మన్యం మనుగడ) గుండాల కోపరేటివ్ సొసైటీ డైరెక్టర్ పాయం సమ్మయ్య ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు. రేగా కాంతారావు సమ్మయ్య కు టిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించరు. అనంతరం సమ్మయ్య మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. దానికి తోడు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న దూకు ఆకర్షితులై టిఆర్ఎస్ లో చేరుతున్నాను అన్నారు. ఈ కార్యక్రమ కోపరేటివ్ అధ్యక్షులు గోగ్గల రామయ్య, మండల నాయకులు మోకాళ్ళ వీరస్వామి, సయ్యద్ అజ్జు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: