గుండాల ఆళ్లపల్లి అక్టోబర్ 20 (మన్యం మనుగడ) హైదరాబాదులో బుధవారం జరిగిన టిఆర్ఎస్ పార్టీ సమావేశానికి ఆళ్లపల్లి మండలం ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఆళ్లపల్లి ఎంపీపీ మంజుభార్గవి, జెడ్ పి టి సి హనుమంతరావు, కోపరేటివ్ చైర్మన్ రామయ్య , మైనార్టీ జిల్లా నాయకులు ఆదాం తదితరులు ఉన్నారు
Post A Comment: