రేపు బూర్గంపహాడ్ మండలంలో రాష్ట్రప్రభుత్వ విప్, పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు పర్యటన
85లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మన్యం టీవి క్యా: రాష్ట్రప్రభుత్వ విప్, పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు శుక్రవారం బూర్గంపహాడ్ మండలంలో పర్యటించనున్నారాని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణా రెడ్డి,
టిఆర్ఎస్ పార్టీ మండలప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రహ్మణ్యం లు తెలిపారు. ఈ నెల 29న ఉదయం 9గంటలు కుఇరవెండి గ్రామంలో సొసైటీగోడౌన్ కి శంకుస్థాపన.
ఉదయం 10 గంటలకు బూర్గం పహాడ్ గ్రామంలో సొసైటీ కార్యాలయం అదనపుగదుల కు శంకుస్థాపన.ఉదయం 10.30కి మొరంపల్లి బంజర్ లో సొసైటీ గోడౌన్ శంకుస్థాపన చేయనున్నారు.
విప్, పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు పర్యటనను మండల గ్రామ కమిటీ అధ్యక్షులు, సర్పంచ్ లుఉపసర్పంచ్ లుమరియువార్డ్ మెంబర్లు సొసైటీ డైరెక్టర్ లు, మహిళ నాయకురాల్లు ,టిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థలు ,రేగా అభిమానులు,రేగా సోషల్ మీడియా సభ్యులు ,కార్యకర్తలు పాల్గొన్న అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని వారు పిలుపునిచ్చారు.
Post A Comment: