మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పరిధిలోని రోంపేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఉదయం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. కోవిడ్-19 వ్యాక్సిన్ ఎలా జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేష్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ పాల్గొన్నారు.
Post A Comment: