CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ లో అడ్మిషన్ల కొరకు దరఖాస్తు.

Share it:


 మన్యం మనుగడ వాజేడు:
ములుగు జిల్లా పరిసర ప్రాంతం విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థల నందు 3వ విడత అడ్మిషన్ల కొరకు దరఖాస్తు చేసుకోవలసిన తేదీని పొడిగించడం జరిగింది. కనుక ఇప్పటివరకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని, విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ వాజేడు ప్రిన్సిపాల్ శేఖర్ ఒక  ప్రకటనలో తెలియజేశారు. దరఖాస్తు చేసుకోవలసిన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను తప్పకుండా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ చేసుకోవలసిన వెబ్సైట్ అడ్రస్ http//iti.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.                             

  దరఖాస్తు చేసుకోవాల్సిన చివరి తేదీ.28/10/2021

Share it:

TELANGANA

Post A Comment: