మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, గుట్టమల్లారం నివాసి, ఆముదాల.రమేష్ గత ఏడాది కాలంగా అనారోగ్యంతో కిడ్నీ సమస్య డియాలసిస్ తో బాధపడుతున్నారు.విషయం సభ్యుల దృష్టికి రాగా,వారికి సభ్యుల సహకారంతో రూ. 5500 రూపాయలు మరియు 25 కేజీ బియ్యం ను అందజేశారు.ఈ కార్యక్రమం లో ప్రెసిడెంట్ నాగేశ్వర రావు, సెక్రటరీ గాజుల పూర్ణ చందర్ రావు,మరియు చార్టర్, ప్రెసిడెంట్ హరిబాబు,బేధం చర్ల.వెంకటేశ్వర రావు,మేడ శ్రీనివాస్ తాపీ మేస్త్రి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: