మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం,భగత్ సింగ్ నగర్ కు చెందిన టిఆర్ఎస్ పార్టీ మండల యూత్ నాయకులు అన్న దేవరపు.శివ తండ్రి,అన్న దేవరపు.శ్రీనివాస చారి (53) సంవత్సరాలు గుండెపోటుతో మరణించడంతో శనివారం వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని. బాబురావు,మండల ప్రజా ప్రతినిధులు,టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శి బొలిశెట్టి.నవీన్,యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్, యువజన నాయకులు, టిఆరేస్వి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: