మన్యం టివి, అశ్వాపురం:మండల పరిధిలోని మొండి కుంట గ్రామపంచాయతీ లో నాలుగు గ్రామ పంచాయతీ ల నుండి ట్రైకార్ లోను కొరకు అప్లై చేసిన లబ్దిదారుల ఎంపిక కొరకు మొండికుంట గ్రామ పంచాయతీ కార్యాలయం లో గ్రామసభ ఏర్పాటు చేయానైనాది.ఈ సభ లో ట్రైకా ర్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులను ఉద్దేశించి మాట్లాడుతున్న సర్పంచ్ మర్రి మల్లారెడ్డి.ఈ కార్యక్రమంలో మల్లెలమడుగు సర్పంచ్ కోడి.కృష్ణవేణి, రామచంద్రాపురం సర్పంచ్ కాక.అశోక్ , మొండికుంట ఎంపీటీసీ కమటం . నరేశ్.మల్లెలమడుగు ఎంపీటీసీ రామకృష్ణ, ఎంపిఇఓ శ్రీనివాస్,శంకర్ సెక్రెటరీ సైదులు,దీపక్ పాల్గొన్నారు.
Post A Comment: