మన్యం టీవీ, అశ్వాపురం:నెల్లిపాక తెరాస నాయకులు బిక్కసాని సత్యనారాయణ ని పరామర్శించిన జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య .ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటరమణ,ఎంపీటీసీ గాదె జయ,మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి,తెరాస మండల నాయకులు ముత్తినేని వాసు,వేములపల్ల రమేష్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: