మన్యం టీవి, అశ్వాపురం
భారీ వర్షాల సమయంలో, అశ్వాపురం మండలం ,మల్లెల మడుగు, గ్రామం లో తోవీటి రామాచారి ,గారి ఇంటి ఆవరణలో ఉన్నటువంటి కొబ్బరి చెట్టు పై పిడుగు పడినది. ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సర్వీస్ కనెక్షన్, డిష్ కనెక్షన్ పూర్తిగా కాలిపోయాయి.
Post A Comment: