గుండాల అక్టోబర్ 9( మన్యం మనుగడ) ఆళ్లపల్లి మండలం పరిధిలోని లొద్ది గూడెం గ్రామానికి రెండు నెలల బాబు మృతికి కారకులైన వైద్య సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. టిక వికటించడం ద్వారానే బాబు మృతి చెందాడని వారు ఆరోపించారు. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో టీకా వేస్తే 10:30 కి బాబు చనిపోయాడని వారు ఆరోపించారు. బాధ్యతారహితంగా వ్యవహరించారని వారు ఆరోపించారు. బాబు మృతికి కారకులైన తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పడిగా సమ్మయ్య , కొమరం సుధాకర్, సాంబశివరావు, అశోక్, రమేష్ ఇతరులు పాల్గొన్నారు
Post A Comment: