మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, టిఆర్ఎస్ పార్టీ మహిళా మండలి అధ్యక్షురాలు పాకాల. రమాదేవి అమ్మగారు తోట లక్ష్మి 80 సంవత్సరాలు అనారోగ్యంతో,బాధపడుతుండటంతో సుందరయ్య నగర్ లోని వారి నివాసానికి వెళ్లి, పరామర్శించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం. నరసింహారావు,మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శి బొల్లిశెట్టి నవీన్,మీడియా ఇంఛార్జి యాదగిరి గౌడ్,ముద్దంగుల కృష్ణ,బాబ్జి బాబు,ప్రసాద్,రెడ్డి, యువజన నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: