CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మంటగలిసిన మానవత్వం

Share it:

 



మద్యం మత్తులో కన్న తల్లి ని చంపిన కొడుకు..


మన్యం టీవి, దుమ్ముగూడెం: మానవత్వం మంటగలిసింది . నవమాసాలు మోసి పాలిచ్చి పెంచిన తల్లి పాలిట కన్నకొడుకే యముడుఅయ్యాడు. తల్లి అనుకోలేదు. తను పాలిచ్చి పెంచి పెద్దవాడిని చేసింది ఓ విషపు జంతువు ను అని. మద్యం మత్తులో ఓ కసాయి కొడుకు తల్లిని రోకలిబండతో మోడి చంపిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది . రామచంద్రునిపేట గ్రామంలో కల్లూరి ప్రగడమ్మ 70 వయస్సు తన కొడుకు కల్లూరి నరసింహారావు రాత్రి మద్యం త్రాగడానికి డబ్బులు ఇవ్వలేదని కసితో రోకలి బండతో తల్లిని చంపాడు.తరువాత గ్రామస్థులు పోలీస్ సమాచారం ఇవ్వడంతో ఏ ఎస్ ఐ సత్యనారాయణ నిందితుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Share it:

Post A Comment: