మన్యం టీవీ, అశ్వాపురం:విధి నిర్వహణలో ప్రాణా లు కోల్పోయిన పోలీస్ అమర వీరుల త్యాగాల ను స్మరిస్తూ పోలీస్ అమరవీరుల దినోత్సవ సందర్భంగా అశ్వాపురం టీడీపీ సెంటర్ నుంచి గౌతమి నగర్ కాలనీ వరకు అశ్వాపురం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్ ఐ రాజేష్, పోలీస్ సిబ్బంది, మాలమహానాడు సంఘం జిల్లా కార్యదర్శి సంసోను, టిడిపి మండల అధ్యక్షుడు తుళ్లూరి ప్రకాష్, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: